ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్
పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలో చెప్పాలంటూ తాము నిర్వహించిన ఫోన్ సర్వేలో 21,59,437 మంది స్పందించారని
అరవింద్ కేజ్రీవాల్తో భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలో చెప్పాలంటూ తాము నిర్వహించిన ఫోన్ సర్వేలో 21,59,437 మంది స్పందించారని, వీరిలో 93.3% మంది భగవంత్ మాన్ పేరు సూచించారని తెలిపారు. ప్రస్తుతం సంగ్రూర్ ఎంపీగా భగవంత్ మాన్ ఉన్నారు. తమ సర్వేలో 3.6% మంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరును సూచించారని కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. పంజాబ్లోని 117 స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!