కాంగ్రెస్‌లో డీఎస్‌ చేరిక వాయిదా

పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని కాంగ్రెస్‌ వర్గాలు

Published : 24 Jan 2022 04:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని కాంగ్రెస్‌ వర్గాలు గతంలో తెలిపాయి. తాజాగా కరోనా పరిస్థితులతో పాటు ఇతర కారణాలతో కాంగ్రెస్‌లోకి డీఎస్‌ పునరాగమనం వాయిదా పడిందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని