కాంగ్రెస్లో డీఎస్ చేరిక వాయిదా
పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరే కార్యక్రమం వాయిదా పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు
ఈనాడు, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరే కార్యక్రమం వాయిదా పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు గతంలో తెలిపాయి. తాజాగా కరోనా పరిస్థితులతో పాటు ఇతర కారణాలతో కాంగ్రెస్లోకి డీఎస్ పునరాగమనం వాయిదా పడిందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?