ఎంపీ అర్వింద్కు లోక్సభ స్పీకర్ ఫోన్
లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా శుక్రవారం తనకు ఫోన్ చేశరాని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద జరిగిన
ఈనాడు, నిజామాబాద్: లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా శుక్రవారం తనకు ఫోన్ చేశరాని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద జరిగిన రాళ్లదాడి ఘటన గురించి ఆరా తీశారన్నారు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా సభాపతికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలీసుల సహకారంతో తనపై దాడి చేయించిందన్నారు. వెంటనే దిల్లీ రావాలని స్పీకర్ సూచించారని, రెండ్రోజుల్లో వెళ్లి ఫిర్యాదు చేస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?