ఆవిర్భావ సభకు ‘జనసేన’ ఏర్పాట్లు

జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ఏపీలో నిర్వహించనున్న

Published : 12 Mar 2022 05:08 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ఏపీలో నిర్వహించనున్న ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జన జన జన జనసేనా’ అనే గీతాన్ని, గోడ పత్రికనూ ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని