సిద్ధాంతం ప్రాతిపదికనే ఎన్నికల్లో భాజపా పోరాడుతుంది
ప్రజాదరణ, సిద్ధాంతం, పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాల ఆధారంగానే ఎన్నికల్లో పోరాడి భాజపా విజయం సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రత్యర్థులపై దాడులకు
దిల్లీ: ప్రజాదరణ, సిద్ధాంతం, పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాల ఆధారంగానే ఎన్నికల్లో పోరాడి భాజపా విజయం సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రత్యర్థులపై దాడులకు దిగుతూ, హత్యలు చేస్తూ గెలుపొందాలని తాము ప్రయత్నించడంలేదంటూ పరోక్షంగా టీఎంసీ నేతలను ఉద్దేశించి చురకలు వేశారు. లోక్సభలో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్