సిద్ధాంతం ప్రాతిపదికనే ఎన్నికల్లో భాజపా పోరాడుతుంది

ప్రజాదరణ, సిద్ధాంతం, పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాల ఆధారంగానే ఎన్నికల్లో పోరాడి భాజపా విజయం సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రత్యర్థులపై దాడులకు

Published : 31 Mar 2022 04:50 IST

దిల్లీ: ప్రజాదరణ, సిద్ధాంతం, పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాల ఆధారంగానే ఎన్నికల్లో పోరాడి భాజపా విజయం సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రత్యర్థులపై దాడులకు దిగుతూ, హత్యలు చేస్తూ గెలుపొందాలని తాము ప్రయత్నించడంలేదంటూ పరోక్షంగా టీఎంసీ నేతలను ఉద్దేశించి చురకలు వేశారు. లోక్‌సభలో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని