లోకనాయకుడికి కోపమొస్తే..!
చెన్నై: హోరాహోరీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం.. పైగా ఎండ వేడిమి.. కొద్ది సమయంలోనే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలు తిరిగి ఓటర్లను కలుసుకోవాలి.. దాదాపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలన్నింట్లోనూ నేతల పరిస్థితి ఇదే. ఇలాంటి సందర్భంలో ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే? సదరు నేతకు ..
చెన్నై: హోరాహోరీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం.. పైగా ఎండ వేడిమి.. కొద్ది సమయంలోనే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలు తిరిగి ఓటర్లను కలుసుకోవాలి.. దాదాపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలన్నింట్లోనూ నేతల పరిస్థితి ఇదే. ఇలాంటి సందర్భంలో ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే? సదరు నేతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయి చేతిలో ఉన్న తన పార్టీ ఎన్నికల గుర్తు టార్చ్లైట్ను విసిరి కొట్టారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రజలనుద్దేశించి ప్రసంగం మొదలు పెడదామనుకునే సమయానికి మైక్రోఫోన్ పనిచేయకపోవడం ఆయనకు కోపం తెప్పించింది. దీంతో కమల్ తాను ప్రయాణిస్తున్న వాహనంలోని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న టార్చ్లైట్ను విసిరి కొట్టారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?