- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
పిలిచి అవమానించారు.. మాట్లాడను: మమత
కోల్కతా: విక్టోరియా మెమోరియల్ వేదికగా జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకింత అసహనానికి లోనయ్యారు. తనకు అవమానం జరిగిందంటూ మాట్లాడేందుకు నిరాకరించారు. నేతాజీ 125 జయంతిని పురస్కరించుకుని స్థానిక విక్టోరియా మెమోరియల్ వేదికగా శనివారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడేందుకు మమతను ఆహ్వానించారు. అయితే, ఆమె వేదికపై చేరుకునే సమయంలో కొందరు పెద్దఎత్తున మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. అలాగే ‘జై శ్రీరామ్’ అంటూ నినదించారు. దీంతో మమత అసహనానికి గురయ్యారు. ‘‘ఇదేమీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం. ఇలాంటి చోట హుందాగా వ్యవహరించాలి. నేతాజీకి సంబంధించి కోల్కతాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి, సాంస్కృతిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు. నాకు అవమానం జరిగింది. ఇంతకంటే నేనేమీ మాట్లాడను. జై హింద్.. జై బంగ్లా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి వెనుదిరిగారు.
ఇదీ చదవండి..
ఒకే వేదికపై మోదీ.. దీదీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Fake Police Station: ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహణ.. బిహార్లో ఓ ముఠా దుశ్చర్య!
-
General News
Dengue: మీ పిల్లలకు డెంగీ జ్వరమా..? ఆందోళన అసలే వద్దు..!
-
World News
Zaporizhzhia: అలాగైతే ఆ ప్లాంట్ను మూసివేస్తాం.. రష్యా హెచ్చరిక!
-
Movies News
Viruman: సూర్య, కార్తిలకు డైమండ్ బ్రాస్లెట్, గోల్డ్ చైన్లు...
-
India News
Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
-
Movies News
Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!