Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎన్పీఏ ప్రభుత్వానికి దేశ ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే.. కానీ, పటిష్ఠ ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు దేశ యువతకు చాలా నష్టం కలిగిస్తాయని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Director Teja: నమ్మిన వాళ్లే నన్ను అవమానించారు: తేజ
-
India News
Punjab: డ్రగ్స్ స్మగ్లింగ్పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!