సాగర్‌:19 రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలో తెరాస

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated : 02 May 2021 14:49 IST

నాగార్జునసాగర్‌ : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక్కడ తెరాస అభ్యర్థి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 14,441 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

19వ రౌండ్‌లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు..

తెరాస: 3,742

కాంగ్రెస్: 2,625

భాజపా: 484

19 రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు..

తెరాస: 71,263

కాంగ్రెస్: 56,228

భాజపా: 6,168

సాగర్‌, తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని