Andhra news: రాజకీయ అవసరాల కోసం వర్సిటీల దుర్వినియోగం: యూజీసీకి లోకేశ్ లేఖ
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవసరాల కోసం వర్సిటీలను దుర్వినియోగం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవసరాల కోసం వర్సిటీలను దుర్వినియోగం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వర్సిటీల పరిస్థితిపై యూజీసీ ఛైర్మన్, కేంద్ర ప్రభుత్వానికి లోకేశ్ లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థలను పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని వెల్లడించారు. వర్సిటీల్లో పార్టీ కార్యకర్తలకు ప్రైవేటు జాబులు ఇప్పిస్తున్నారని.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. వర్సిటీ ప్రాంగణాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని.. తద్వారా గత ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం పని చేసిన వారికి లబ్ధి చేకూర్చుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికైనా విద్యాసంస్థల విలువలు దిగజారకుండా సరైన చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు