Pawan Kalyan: ఏపీ మంత్రులకు పవన్‌ సూటి ప్రశ్నలు!

‘‘మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?’’ అని పలువురు ఏపీ మంత్రులను నిలదీస్తూ  జనసేన ట్వీట్ చేసింది.

Published : 27 Oct 2022 01:45 IST

అమరావతి: ఏపీ సర్కార్‌పై జనసేన(Janasena) పార్టీ దూకుడును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే  ఆ పార్టీ నేతలు, ఏపీ మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా జనసేన పార్టీ పలువురు మంత్రులపై ప్రశ్నల బాణాల్ని సంధించింది. ‘‘మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?’’  అని  నిలదీసింది. ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్‌, గుడివాడ అమర్నాథ్‌, ఆర్కే రోజా, విడదల రజనీ, దాడిశెట్టి రాజాలను ఉద్దేశిస్తూ ట్విటర్‌ వేదికగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) సంధించిన ప్రశ్నలు ఇవే..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని