Rahul gandhi: ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోంది: రాహుల్
ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోందని కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.అనేక మీడియా సంస్థల సహచరులు ఓ వ్యక్తిని మాత్రమే....
దిల్లీ: ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోందని కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అనేక మీడియా సంస్థల సహచరులు ఓ వ్యక్తిని మాత్రమే భుజాలకెత్తుకున్నాయని ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాల గొంతుకను ప్రజల చెంతకు చేర్చడంలో మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం మీరు భుజాలకెత్తుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైనా మీ కోసం గొంతెత్తారా? అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. మీ మనస్సాక్షికి లోబడి ఏది ఒప్పు అనిపిస్తే అది చేయండని, మీకు అన్యాయం జరిగినా మీపై హింసకు పాల్పడినా గతంలో మీతో ఉన్నానని, భవిష్యత్తులోనూ మీతో ఉంటానని ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్