Rahul Gandhi: తెలంగాణ ఉద్యమ కారులతో రాహుల్‌ విడివిడిగా భేటీ

తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో రోజైన ఇవాళ పలువురితో భేటీ అయ్యారు.

Updated : 07 May 2022 12:59 IST

హైదరాబాద్‌: తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో రోజైన ఇవాళ పలువురితో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించారు. గద్దర్‌, హరగోపాల్‌, చెరుకు సుధాకర్‌, కంచె ఐలయ్యతో విడివిడిగా రాహుల్‌ భేటీ అయ్యారు. ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం తాజ్‌కృష్ణ హోటల్‌ నుంచి సంజీవయ్య పార్కుకు బయల్దేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని