Munugode: మునుగోడులో రికార్డు స్థాయిలో 92 శాతం పోలింగ్
తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. ఇప్పటి వరకు 92 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 92 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మరో వైపు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈవీఎంలను నల్గొండ తరలిస్తున్న బస్సును కొందరు వ్యక్తులు వెంబడించారు. రక్షణగా ఉన్న పోలీసులు బస్సును వెంబడించిన వాహనాన్ని పట్టుకోవడంతో అందులో ఉన్న ఐదుగురు పరారయ్యారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సును వెంబడించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్