Mamata: ‘రాబోయే రోజుల్లో ఉద్యోగులకు రాష్ట్రాలు జీతాలివ్వలేకపోవచ్చు’
దేశంలో ఇంధనం, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నా కేంద్రం ఏమీ చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు......
కోల్కతా: దేశంలో ఇంధనం, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నా వాటి నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పెరిగిపోతున్న ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న దీదీ.. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోవచ్చేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిల్ని కేంద్రం వెంటనే చెల్లించాలని కోరారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించేందుకు సీబీఐ, ఈడీలను ఉపయోగించడానికి బదులుగా ధరలు తగ్గించే మార్గమేంటో చూడాలంటూ ఆమె వ్యంగ్య బాణం విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం