Bandi Sanjay: 100 కి.మీ. పూర్తైన బండి సంజయ్‌ పాదయాత్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర 100 కి.మీ. పూర్తి అయింది.

Updated : 24 Sep 2022 16:14 IST

వికారాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర 100 కి.మీ. పూర్తి అయింది. దీంతో వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ వంద కిలోల కేక్‌ కట్‌ చేశారు. గత నెల 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని