Bandi Sanjay: ఆత్మహత్యలు చేసుకునేలా నిరుద్యోగుల దుస్థితి: బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రెండు లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేస్తే వాటిని పేదలకు దక్కనీయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ...
రంగంపేట: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రెండు లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేస్తే వాటిని పేదలకు దక్కనీయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మెదక్ జిల్లాలో పర్యటించారు. భాజపా శ్రేణులు సంజయ్కు ఘన స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా కుమ్మరులు, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగంపేటలో ఏర్పాటు చేసిన బహింరంగ సభలో భాజపా నేత విజయశాంతితో పాటు బండి సంజయ్ ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనపై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా