Ts News: కొనసాగుతోన్న స్టాలిన్, కేసీఆర్ భేటీ.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. రాత్రికి చెన్నైలో బస చేశారు. ఇవాళ అక్కడే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో కేసీఆర..
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. రాత్రికి చెన్నైలో బస చేశారు. ఇవాళ అక్కడే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో కేసీఆర్ సమావేశం అయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. చెన్నైలోనే ఉన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ను కూడా సీఎం కేసీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’