ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి: రామకృష్ణ

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్లు తెరవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ..

Updated : 21 Jul 2021 10:23 IST

అమరావతి: అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్లు తెరవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని రామకృష్ణ గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని