Pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై పవన్‌ ఘాటు ట్వీట్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా

Updated : 28 Sep 2021 12:13 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పలువురు ఘాటుగా స్పందించారు. దీనికి బదులుగా పవన్‌ ఓ ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్‌ చేశారు. తాజాగా పవన్‌ మరోసారి వైకాపా ప్రభుత్వంపై ఘాటు ట్వీట్‌ చేశారు. ‘‘వైకాపాది పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని