Revanth reddy: అన్యాయాలపై కాళోజీ ఆలోచనలతో ఉద్యమించాలి: రేవంత్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 09 Sep 2021 11:03 IST

 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ కృషి చేశారన్నారు. ‘‘రాష్ట్రంలో కాళోజీ సిద్ధాంతాలు అమలు చేయాలి. ఆయన ఆశయాల అమలుకు కృషి చేయాలి.సాహిత్య రంగంలో ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివి. అన్యాయాలపై కాళోజీ ఆలోచలనతో ఉద్యమించాలి’’ అని రేవంత్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని