AP News: తోట్లవల్లూరు నుంచి విజయవాడకు పట్టాభి తరలింపు
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడకు తరలించారు.
విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీఎం జగన్పై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను నిన్న రాత్రి 10 గంటలకు అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీసుస్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి