AP POLITICS: వైకాపా ఎంపీలు పోరాడకుండా చేతులెత్తేశారు: కనకమేడల

వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడకుండా చేతులెత్తేశారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంధ్రకుమార్‌ ఆరోపించారు. దిల్లీలో గురువారం ఆయన మీడియాతో

Updated : 13 Aug 2021 04:08 IST

దిల్లీ: వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడకుండా చేతులెత్తేశారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంధ్రకుమార్‌ ఆరోపించారు. దిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసుల కోసం ప్రత్యేక హోదాను వైకాపా ఎంపీలు తాకట్టు పెట్టారని విమర్శించారు. భాజపాతో వైకాపా లోపాయకారి ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందం ప్రకారమే పీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిని నియమించారని పేర్కొన్నారు. నదీ జలాల విషయంలో జగన్‌ కేంద్రానికి లొంగిపోయారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని