AP Politics: ఆర్భాటాలకు ఉన్న డబ్బు..బకాయిలు చెల్లించడానికి లేదా?: ధూళిపాళ్ల
తెలంగాణ పొలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తక్కువగా చేస్తోందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు
మంగళగిరి: తెలంగాణ పొలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తక్కువగా చేస్తోందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ధాన్యం సేకరణ సరిగా జరగకపోవడం వల్ల రైతులు పంటలను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రైతాంగం రూ. వేల కోట్లు నష్టపోయిందన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలను అధికార పార్టీ నాయకులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొని.. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరలకు విక్రయించి రూ.లక్షలు సంపాదించారని నరేంద్ర ఆరోపించారు.
దీనిపై ఆయా జిల్లాల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికీ వేల మంది రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్భాటాలు, ప్రచారాల కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని.. కొనుగోలు చేసిన పంటలకు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్