Raghurama: జగన్‌ కేసుల విచారణపై సుప్రీంలో రఘురామ పిటిషన్‌

ఏపీ సీఎం జగన్‌ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు

Updated : 23 Oct 2021 16:06 IST

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ తెలిపారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు వివరించారు. ఏడాదిలోగా క్రిమినల్‌ కేసులు విచారించాలని గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. ‘మా జగన్‌ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్‌ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని