YS Vijayamma: సైదాబాద్లో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన విజయమ్మ
సైదాబాద్లో చిన్నారి కుటుంబాన్ని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై చలించిన విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు...
హైదరాబాద్: సైదాబాద్లో చిన్నారి కుటుంబాన్ని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై చలించిన విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. అనంతరం షర్మిల దీక్షా స్థలికి వెళ్లి ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. ఆ మేరకు దీక్ష కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..