Nara Lokesh: ప్రొద్దుటూరులో లోకేశ్పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. దేహశుద్ధి చేసిన కార్యకర్తలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

ప్రొద్దుటూరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత లోకేశ్ పాదయాత్రగా వెళ్తున్న మార్గంలో వైకాపా కార్యకర్త కోడిగుడ్డు విసిరారు. ఆ గుడ్డు లోకేశ్ భద్రతా సిబ్బందిపై పడింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలు .. గుడ్డు విసిరిన వైకాపా కార్యకర్తకు దేహశుద్ధి చేశారు. పోలీసులు వైకాపా కవ్వింపు చర్యల్ని అడ్డుకోకపోవడంపై లోకేశ్ మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలంలోనే ఆగి నిరసన తెలిపారు. పోలీసులు సర్దిచెప్పడంతో లోకేశ్ విడిది కేంద్రానికి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్