Revanthreddy: తెలంగాణలో 8ఏళ్లుగా సీఎంఆర్‌ బియ్యం స్కాం: రేవంత్‌

తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్‌ బియ్యం స్కాం సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు

Updated : 16 Apr 2022 11:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్‌ బియ్యం స్కాం సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారో అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఇది సాధ్యమా అని రేవంత్‌ ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా భాజపాను ఆపుతున్నదెవరు? అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని