Telangana News: రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్
రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు బండి పార్థసారథి రెడ్డి, డి.దామోదర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం అసెంబ్లీ
హైదరాబాద్: రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు బండి పార్థసారథి రెడ్డి, డి.దామోదర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం అసెంబ్లీ కార్యాలయంలో ఇవాళ ఇద్దరూ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనెల 31 వరకు నామినేషన్ల గడవు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత జూన్ 3న పార్థసారథి, దామోదర్ రావు ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. జూన్ 21న డీఎస్, లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగిసిన తర్వాత... పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు వారి స్థానంలో బాధ్యతలు తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!