Raghurama: రాజీనామా చేసే ప్రసక్తే లేదు

కొందరు ప్రచారం చేసినట్లు తాను ఎంపీ పదవికి రాజీనామా  చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా లోక్‌సభ సభ్యత్వం

Published : 20 Jul 2021 01:52 IST

దిల్లీ: కొందరు ప్రచారం చేసినట్లు తాను ఎంపీ పదవికి రాజీనామా  చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా లోక్‌సభ సభ్యత్వం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సహచర వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలు లేవనెత్తకుండా ఎవరో భయపెట్టినట్లు బెరుకుగా కనిపించారని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, వాటిపై సభాపతికి వివరిస్తానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని