‘దానిని అంటరానితనంలా పోల్చడం బాధాకరం’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మీడియాతో వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇవాళ కూడా మీడియా ముందుకొచ్చారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ నూతన

Published : 16 Aug 2020 00:32 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మీడియాతో వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇవాళ కూడా మీడియా ముందుకొచ్చారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ నూతన జాతీయ విద్యావిధానంపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రఘురామ్‌ స్పందిస్తూ.. తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరమన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు అడ్డుకుంటున్నారని చెప్పడం దురదృష్టకరమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని