Andhra News: ఏపీ విషయంలో ఈ బడ్జెట్ అత్యంత చెత్తది: విజయసాయిరెడ్డి

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది శూన్యమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో విమర్శించారు.

Published : 09 Feb 2022 14:15 IST

దిల్లీ: ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది శూన్యమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో విమర్శించారు. ఏపీ విషయంలో ఈ బడ్జెట్‌ అత్యంత చెత్త బడ్జెట్‌గా అభివర్ణించారు. పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన సంస్థలు, నిధులను ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఏపీపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని