YS Sharmila: షర్మిల మౌనదీక్ష భగ్నం.. అరెస్ట్‌

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Published : 08 Mar 2023 13:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ట్యాంక్‌బండ్‌పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి షర్మిలను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని