కొడాలి నానితో వైకాపాకు తీవ్ర నష్టం: సుబ్బారావు గుప్తా
ఏపీ మంత్రి కొడాలి నానితో వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతోందని.. సీఎం జగన్ ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత సుబ్బారావు గుప్తా కోరారు. ప్రకాశం
ఒంగోలు: ఏపీ మంత్రి కొడాలి నానితో వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతోందని.. సీఎం జగన్ ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత సుబ్బారావు గుప్తా కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడాలి నాని వల్ల గుడివాడలో జరుగుతున్న వ్యవహారాలతో పాటు ఆయన మాటతీరు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని.. పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఆయన శైలి ఉందని విమర్శించారు. ఓటేయాలంటేనే బాధపడే పరిస్థితికి తీసుకొస్తున్నారని సుబ్బారావు గుప్తా ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!