ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలి
ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్-4, ఎండోమెంట్ ఉద్యోగాలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ గాంధీనగర్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్
హైదరాబాద్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్-4, ఎండోమెంట్ ఉద్యోగాలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లోని కెనరా బ్యాంకు ఎదురుగా ఉన్న పార్కులో ఏపీ నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్లు విడుదల చేసి నెలలు గడుస్తున్నా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఏపీ భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ డీఎస్సీ, ట్రాన్స్కో, డిస్కం, ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!