మంత్రులకు దత్తాత్రేయ విందు!
జీఎస్టీ కౌన్సెల్ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్కు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు తన్నీరు హరీష్రావు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
జీఎస్టీ కౌన్సెల్ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్కు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు తన్నీరు హరీష్రావు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్భవన్లో విందుకు ఆహ్వానించారు. విందు అనంతరం మంత్రులను సన్మానించి, కురుక్షేత్ర ప్రతిమలను బహూకరించారు.
- ఈనాడు, దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ