గంటన్నరపాటు గాల్లోనే జనం
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్వే ఎక్కిన భక్తులు.. దానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గాలిలోనే ఉండిపోయారు. మధ్యప్రదేశ్ మైహర్లోని
రోప్వేకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఘటన
భోపాల్: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్వే ఎక్కిన భక్తులు.. దానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గాలిలోనే ఉండిపోయారు. మధ్యప్రదేశ్ మైహర్లోని త్రికూట్ కొండపైకి వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది. తుపాను విధ్వంసానికి భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. గంటన్నర తర్వాత సరఫరాను పునరుద్ధరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్