Shilpa shetty:‘ముద్దు’ కేసులో శిల్పాశెట్టికి ఊరట
బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై నమోదైన అశ్లీలత కేసును ముంబయి కోర్టు కొట్టేసింది.
ముంబయి: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై నమోదైన అశ్లీలత కేసును ముంబయి కోర్టు కొట్టేసింది. 2007లో రాజస్థాన్లో ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, శిల్పాశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా బుగ్గపై రిచర్డ్ ముద్దు పెట్టడం దుమారం రేపింది. అశ్లీలతను ప్రోత్సహించిందంటూ శిల్పాపై కేసులు నమోదయ్యాయి. ‘‘రిచర్డ్ చర్యకు శిల్పాశెట్టే అసలు బాధితురాలు’’ అని కోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!