Juhi Chawla: ప్రజాప్రయోజనం కోసం ప్రచారం చేస్తే జరిమానా తగ్గిస్తాం..
ప్రజాప్రయోజనం కోసం ఏదైనా పని లేదా ప్రచారం చేస్తే.. కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని సినీనటి జుహీ చావ్లాకు దిల్లీ హైకోర్టు మంగళవారం సూచించింది.
5జీ కేసులో జుహీ చావ్లాకు దిల్లీ హైకోర్టు సూచన
దిల్లీ: ప్రజాప్రయోజనం కోసం ఏదైనా పని లేదా ప్రచారం చేస్తే.. కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని సినీనటి జుహీ చావ్లాకు దిల్లీ హైకోర్టు మంగళవారం సూచించింది. 5జీ సాంకేతికతో ప్రజలు, ఇతర జంతుజాలానికి ముప్పు ఉందంటూ గత ఏడాది జుహీ మరో ఇద్దరు పర్యావరణవేత్తలతో కలిసి దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం.. ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారంటూ నటికి రూ.20 లక్షల జరిమానా విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!