Covid Deaths: కరోనా మరణాల లెక్కింపు ఇలాగేనా?
దేశంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్యను లెక్కించడానికి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్వో) అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను వర్తింపజేయడంలో
డబ్ల్యూహెచ్వో పద్ధతిని ప్రశ్నించిన కేంద్రం
దిల్లీ: దేశంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్యను లెక్కించడానికి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్వో) అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను వర్తింపజేయడంలో ఔచిత్యాన్ని తప్పుపట్టింది. ప్రపంచవ్యాప్త కొవిడ్ మరణాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్వో ప్రయత్నాలకు భారత్ అడ్డుపడుతోందని శనివారం ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురితమైన కథనాన్ని కేంద్రం ఖండించింది. మృతుల సంఖ్య లెక్కింపునకు పాటిస్తున్న పద్ధతిపై గతంలోనూ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేసింది. కొన్ని దేశాలకు అనుసరిస్తున్న విధానాన్ని భారత్కూ వర్తింపజేయడం తగదని పేర్కొంది. తమ అభ్యంతరం.. ఫలితాల గురించి కాదనీ, దానికి అనుసరిస్తున్న విధానాన్నే తప్పు పడుతున్నామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్