విరాళంగా రూ.11కోట్ల ఆస్తి రాసిచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలోకి..
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కు చెందిన ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ తెలిపారు.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కు చెందిన ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ తెలిపారు. తన భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని వెల్లడించారు. మే 22న జైపుర్లో దీక్ష స్వీకరించనున్నారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ సురానా తెలిపారు. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..