అతివేగం.. మృత్యుపాశం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.
రోడ్డు ప్రమాద మరణాలకిదే ముఖ్యకారణం
మోర్త్-2020 వార్షిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. 2020 సంవత్సరానికి సంబంధించిన జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఈ నివేదిక ప్రకారం మొత్తం 19,172 ప్రమాదాల్లో 6,882 మంది మృతిచెందగా.. 18,661 మంది క్షతగాత్రులయ్యారు.ఆ నివేదికలోని మరికొన్ని వివరాలు...
శిరస్త్రాణం లేకపోవడంతో..
ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారిలో 41.33 శాతం మంది శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే మరణించారు.
* ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్లు : 2004
* మృతిచెందిన పిలియన్ రైడర్లు(వెనక కూర్చున్నవారు) : 841
* క్షతగాత్రులైన డ్రైవర్లు : 3837
* గాయపడ్డ పిలియన్ రైడర్లు : 2489
మృత్యుమాసం.. డిసెంబరు
ఏడాది మొదటి రెండు.. చివరి రెండు నెలల్లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. డిసెంబరులో అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి