Punjab Election 2022: 6న పంజాబ్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన!
పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈనెల 6న ప్రకటించే అవకాశం
దిల్లీ: పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈనెల 6న ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదే తేదీన పంజాబ్లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్