విరుష్క అభిమానులకు శుభవార్త!
టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు...
తల్లికాబోతున్న అనుష్క.. ఎప్పుడంటే..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు. ట్విటర్ వేదికగా అనుష్కశర్మతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. జనవరిలో తాము ముగ్గురం కాబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, వీరిద్దరూ ఒక యాడ్ షూటింగ్లో పరిచయం కాగా, తర్వాత ప్రేమికులుగా మారారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు.
ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లీ ఆపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సిద్ధమయ్యాడు. కరోనా పరిస్థితుల వల్ల ఆ టోర్నీ రద్దవ్వడం, అనంతరం లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ దంపతులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కనిపించారు. ఆపత్కాలంలోనూ విరాళాలు సేకరించారు. అలాగే ఇటీవల వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తమ వంతుగా సాయం చేశారు.
లాక్డౌన్ తర్వాత ఐపీఎల్పై స్పష్టత రావడంతో కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టాడు. గతవారమే ఆర్సీబీ దుబాయ్కి చేరుకుంది. ఆటగాళ్లంతా ఇప్పుడక్కడ క్వారెంటైన్లో ఉన్నారు. కోహ్లీ కూడా గతవారం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నాడు. క్వారెంటైన్ సమయంలోనూ ఫిట్నెస్ కాపాడుకుంటూ హోటల్ గదిలోనే శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. నేటితో ఆ గడువు కూడా పూర్తికానుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సాధన మొదలెడతాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సామాజిక మాధ్యమాల్లో శుభవార్త చెప్పేశాడు. దీంతో అటు అభిమానుల నుంచీ, ఇటు తోటి క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు అనుష్క పోస్టుకు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు కూడా కంగ్రాట్స్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్