2022 Beijing Winter Olympics: అమెరికా బాటలో ఆస్ట్రేలియా..!
అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా పయనించింది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా
ఇంటర్నెట్డెస్క్: అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా పయనించింది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ బుధవారం ప్రకటించారు. పలు అంశాలపై చైనాతో తీవ్ర విభేదాలు కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకొంది. 1989లో తియానన్మన్ స్క్వేర్ ఘటన తర్వాత ఇరు దేశాల సంబంధాలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా మారిసన్ మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియా ప్రయోజనాల విషయంలో స్థిరంగా నిలబడేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గము. అలాంటప్పుడు ఆస్ట్రేలియా అధికారులు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనకపోవడంలో విశేషం ఏముంది’’ అని వ్యాఖ్యనించారు. అదే సమయంలో చైనా మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఆస్ట్రేలియా నిర్ణయంపై కాన్బెర్రాలలోని చైనా దౌత్య ప్రతినిధి స్పందించారు. ‘‘చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలంటూ ఆస్ట్రేలియా బహిరంగ ఆంక్షలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా నిర్ణయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ చైనా డైరెక్టర్ సోఫీ రిచర్డ్సన్ స్వాగతించారు. ఇది కీలక నిర్ణయమే అయినా.. వీఘర్లను, తుర్క్ తెగలను వేధిస్తున్న చైనాకు వ్యతిరేకంగా నిలబడటానికి ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?