Covid Vaccine వేయించుకున్న పుజారా 

టీమిండియా క్రికెటర్లు వరుసగా కొవిడ్-19 టీకాలను తీసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.  శిఖర్ ధావన్‌ ఇప్పటికే  టీకా తీసుకోగా, సోమవారం ఉదయం భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి, టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, అతని భార్య ప్రతిమ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Published : 11 May 2021 00:38 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని