IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోని సేన

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశ మ్యాచులు దుబాయి వేదికగా కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడను..

Updated : 19 Sep 2021 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశ మ్యాచులు దుబాయి వేదికగా కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.  టాస్‌ గెలిచిన ధోని సేన బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో చెన్నై బరిలోకి దిగుతోంది. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫప్‌ డు ప్లెసిస్‌, మొయిన్ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డ్వేన్‌ బ్రావో, శార్ధూల్ ఠాకూర్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, దీపక్‌ చాహర్‌

ముంబయి ఇండియన్స్‌ జట్టు : క్వింటన్‌ డి కాక్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), సౌరభ్‌ తివారీ, రాహుల్‌ చాహర్‌, ఆడమ్‌ మిల్నే, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బోల్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని