IND vs NZ: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్కు భారత్ 284 పరుగులను
ఇంటర్నెట్ డెస్క్: కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్కు భారత్ 284 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 283 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇవాళ మరో ఐదు నుంచి పది ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉంది. టీమ్ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (65), వృద్ధిమాన్ సాహా (61*) అర్ధశతకాలు సాధించారు. రవిచంద్రన్ అశ్విన్ (32), అక్షర్ పటేల్ (28*), పుజారా (22) ఫర్వాలేదనిపించారు. జడేజా డకౌట్ కాగా.. మయాంక్ అగర్వాల్ 17, గిల్ 1, రహానె 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, జేమీసన్ 3, అజాజ్ పటేల్ ఒక వికెట్ తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 345/10. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 296/10.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!