ముగ్గురు స్పిన్నర్లను ఆడించొచ్చు: కేఎల్ రాహుల్
తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న నాగ్పుర్ పిచ్ను అంచనా వేయడం అంత సులువు కాదని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
నాగ్పుర్: తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న నాగ్పుర్ పిచ్ను అంచనా వేయడం అంత సులువు కాదని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశముందని తెలిపాడు. ‘‘తుది జట్టును ఇంకా నిర్ణయించలేదు. 11 మంది ఎంపిక చాలా కఠినమైన నిర్ణయం కానుంది. కొందరు ఆటగాళ్లు అత్యుత్తమంగా ఆడారు. కొన్ని స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఆటగాళ్లతో మాట్లాడుతున్నాం. నాగ్పుర్ పిచ్ను చూశాం. ఇప్పుడే పిచ్పై అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. భారత్లో ఉన్నాం కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని ఉంది. అవసరమైతే మిడిలార్డర్లో ఆడటానికి నేను సిద్ధం’’ అని రాహుల్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు మొదలయ్యాయ్.. ఈ వివరాలు తెలుసుకోండి!
-
Movies News
Ravi Kishan: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: ‘రేసు గుర్రం’ నటుడు
-
Sports News
Shikhar Dhawan: అప్పుడు భయంతో హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నా: ధావన్
-
General News
Polavaram: పోలవరం ఎత్తుపై కేంద్రం భిన్న ప్రకటనలు!
-
General News
TTD: నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు.. తితిదే ఛైర్మన్
-
Crime News
UP: గ్యాంగ్స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!