సత్య నాదెళ్లతో చేతులు కలిపిన దిల్లీ క్యాపిటల్స్
అమెరికా టీ20 టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో సియాటల్ ఫ్రాంచైజీ నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో దిల్లీ క్యాపిటల్స్ చేతులు కలిపింది.
అమెరికాలో టీ20 లీగ్
దిల్లీ: అమెరికా టీ20 టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో సియాటల్ ఫ్రాంచైజీ నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో దిల్లీ క్యాపిటల్స్ చేతులు కలిపింది. ఈ జట్టుకు సియాటల్ ఆర్కాస్ అని పేరుపెట్టారు. సియాటల్ పరిసర సముద్రంలో కనిపించే ప్రమాదకర తిమింగళం పేరు ఆర్కాస్. ఇక జులైలో ఈ లీగ్ ప్రారంభంకానుంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొత్త లీగ్తో కలిసి పని చేస్తున్నాయి. జట్టును నిర్మించడం.. నిర్వహించడంలో సియాటల్ ఆర్కాస్లో జీఎంఆర్ గ్రూపు భాగస్వామిగా ఉంటుందని ఎంఎల్సీ ప్రకటించింది. సియాటల్ గ్రూపులో సత్యతో పాటు పలువురు ప్రముఖులు పెట్టుబడి పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Azad: రాహుల్పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో లవ్లీనాకు స్వర్ణం
-
Movies News
Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ